- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్… లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒకటి లేదా రెండు సీట్లకే పరిమితమవుతాయని స్పష్టంచేశాయి. ఇక హైదరాబాద్ సీట్లో ఎంఐఎం విజయం సాధిస్తుందని తెలిపాయి.
సర్వే వివరాలు…
లగడపాటి రాజగోపాల్ సర్వే : టీఆర్ఎస్ 14 – 16, కాంగ్రెస్ 0 – 2, బీజేపీ 0 – 1, ఎంఐఎం 1
టుడేస్ యాక్సిస్ పోల్ : టీఆర్ఎస్ 10 – 12, కాంగ్రెస్ 1 – 3, బీజేపీ 1 – 3, ఇతరులు 0 – 1
టుడేస్ చాణక్య : టీఆర్ఎస్ 14 – 16, కాంగ్రెస్ 0 – 1, బీజేపీ 0 – 1, ఇతరులు 0 – 1
న్యూస్ 24 చాణక్య : టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇతరులు 1
ఎన్డీటీవీ : టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఇతరులు 1
న్యూస్ 18 సర్వే : టీఆర్ఎస్ 11 – 13, కాంగ్రెస్ 1 – 2, బీజేపీ 1 – 2, ఎంఐఎం 1
చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో వైసీపీ జోరుకి బ్రేకులు లేవు!
- Advertisement -