దారుణం: దోపిడీ దొంగల బీభత్సం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

robbers-killed-man
- Advertisement -

robbers-killed-manకామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ కాలనీలో ఆదివారం తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి జొరబడి ఆ ఇంట్లోని దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో భర్త మ‌ృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా మారింది.  ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -