టెక్సాస్: అమెరికాలోని ఓ జలపాతం వద్ద స్నానం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మరణించారు. నెల్లూరు జిల్లా న్యూమిలటరీ కాలనీకి చెందిన కేదార్నాథ్ రెడ్డి, టెక్కేమిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి...
వాషింగ్టన్: అమెరికాలో వీసా స్కాంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఈ నెల 5లోగా అమెరికా విడిచి స్వదేశానికి వెళ్లిపోవడమే ఉత్తమం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో ఇరుక్కున్న తెలుగు విద్యార్థులు అక్కడి...